సంబరంలో రష్మిక.. బొంగరం తిప్పిన నభా.. ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు భామలు

రష్మిక మందాన ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్‌ ఫాలోవర్ల మార్కును చేరుకుంది. కంగ్రాట్స్‌ అంటూ కీర్తి సురేశ్‌ ఆమెకు శుభాకాంక్షలు చెప్పింది. సెకండ్‌ వేవ్‌ కరోనా తర్వాత మొదటిసారిగా భోజనం చేసేందుకు సరదాగా బయటికి వెళ్లాం అంటూ రాహుల్‌ రవీంద్రన్‌ తన సతీమణితో ఒక సెల్ఫీ పంచుకున్నాడు.

Published : 11 Aug 2021 01:48 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్మిక మందన ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్‌ ఫాలోవర్ల మార్కును చేరుకుంది. కంగ్రాట్స్‌ అంటూ కీర్తి సురేశ్‌ ఆమెకు శుభాకాంక్షలు చెప్పింది.

* సెకండ్‌ వేవ్‌ కరోనా తర్వాత మొదటిసారిగా భోజనం చేసేందుకు సరదాగా బయటికి వెళ్లాం అంటూ రాహుల్‌ రవీంద్రన్‌ తన సతీమణితో ఒక సెల్ఫీ పంచుకున్నాడు.

* నటి ఐశ్వర్యరాజేశ్‌ కాఫీ తాగుతూ ఒక ఫొటో పోస్టు చేసింది.

నభానటేశ్‌ బొంగరం తిప్పుతూ తెగ సంబరపడిపోయింది. ఒక వీడియో పంచుకుందామె.

* ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్‌ చోప్రాను అభినందనలు తెలుపుతూ అమితాబ్‌ బచ్చన్‌ ఒక వీడియో పంచుకున్నారు.


































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని