రామగుండంలో కేంద్రమంత్రుల పర్యటన

కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, మాన్‌ సుఖ్‌ లక్ష్మణ్‌భాయి మాంధవ్యా కాసేపట్లో రామగుండంలో పర్యటించనున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి కేంద్ర మంత్రులు...

Updated : 12 Sep 2020 11:36 IST

హైదరాబాద్‌: కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, మాన్‌ సుఖ్‌ లక్ష్మణ్‌భాయి మాంధవ్యా కాసేపట్లో రామగుండంలో పర్యటించనున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి కేంద్ర మంత్రులు హెలికాప్టర్‌లో రామగుండం చేరుకున్నారు. రామగుండంలోని ఎరువుల కర్మాగారం పనులను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులతో సమీక్షించ నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని