CM Revanth: సీఎం రేవంత్‌ను కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే

చేవెళ్ల భారాస ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మంగళవారం సచివాలయంలో కలిశారు.

Updated : 06 Mar 2024 08:44 IST

చేవెళ్ల, న్యూస్‌టుడే: చేవెళ్ల భారాస ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మంగళవారం సచివాలయంలో కలిశారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని సీఎంను కోరినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. తమ భేటీలో ఎలాంటి రాజకీయ కోణం లేదని యాదయ్య ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని