KTR: నిజామాబాద్ ఎంపీకి అదొక్కటే తెలుసు: కేటీఆర్
ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే నాయకులను ప్రజలు నమ్మొద్దని మంత్రి కేటీఆర్ అన్నారు. నిజామాబాద్లో పలు అభివృద్ధి పనులను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
నిజామాబాద్: ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే నాయకులను ప్రజలు నమ్మొద్దని మంత్రి కేటీఆర్ అన్నారు. నిజామాబాద్లో పలు అభివృద్ధి పనులను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
‘‘ఒకప్పుడు నెర్రలు వారిన నేలల్లో ఇప్పుడు జలధారలు పారుతున్నాయి. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ను అధిగమించాం. 60 ఏళ్లలో చూడని వాటిని ఈ 9 ఏళ్లలో చూస్తున్నాం. రూ.450 ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్కు మొక్కాలని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ సిలిండర్ ధర రూ.1200కు పెంచారు. పెట్రోల్, డీజిల్ ధర పెరగటం వల్లే అన్ని నిత్యావసరాల ధరలు పెరిగాయి. పెద్దలను గౌరవించడం మన సంప్రదాయం. నిజామాబాద్ ఎంపీకి పెద్దలను గౌరవించడం తెలియదు. ఆయనకు మతం గురించి మాట్లాడి రెచ్చగొట్టడం ఒక్కటే తెలుసు. ప్రతి దానికి హిందూ, ముస్లిం అని మాట్లాడుతూ విద్వేషాలు పెంచుతున్నారు. అభివృద్ధి చేసేవారిని కులమతాలకు అతీతంగా ప్రజలు గెలిపించాలి’’ అని కేటీఆర్ కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.