కేంద్రం జోక్యం చేసుకోవాలి: కనకమేడల

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నియంత్రించాలని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌

Updated : 22 Sep 2020 10:43 IST

దిల్లీ: ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నియంత్రించాలని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ రాజ్యసభలో గళమెత్తారు. ఉదయం ప్రశ్నోత్తరాల సందర్భంగా కనకమేడల... రాజధాని అంశాన్ని సభలో ప్రస్తావించారు. వైకాపా నిర్ణయం విభజన చట్టానికి విరుద్ధంగా ఉందన్నారు.

* వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజ్యసభలో మాట్లాడు విశాఖపట్నంలో సెంట్ర అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ బెంచ్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని