Rahul Gandhi: రాహుల్ గాంధీ మరోసారి అమేఠీ నుంచి పోటీ చేస్తారా..?
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఆ ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పోటీ చేసే స్థానంపై వార్తలు వస్తున్నాయి.
లఖ్నవూ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) 2024లో మరోసారి అమేఠీ(Amethi) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా..? దీనికి అవుననే సమాధానం వస్తోంది. ఉత్తర్ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్గా కొత్తగా నియమితులైన అజయ్ రాయ్ దీనిపై స్పందిస్తూ.. రాహుల్ అమేఠీ నుంచే పోటీ చేస్తారని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కావాలనుకుంటే.. వారణాసి నుంచి పోటీ చేయొచ్చంటూ వ్యాఖ్యానించారు. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
విద్యార్థుల వరుస ఆత్మహత్యల ఎఫెక్ట్.. కోటాలో కొత్త రకం ఫ్యాన్లు..!
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేఠీ(యూపీ), వయనాడ్(కేరళ) నుంచి పోటీ చేశారు. కేరళలో విజయం సాధించిన ఆయన.. అమేఠీలో స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. 55వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. యూపీ కాంగ్రెస్ చీఫ్ చెప్పిన మాటలు నిజమై, స్మృతినే మరోసారి బరిలో ఉంటే.. అక్కడి గట్టి పోటీ నెలకొని ఉంటుందని తెలుస్తోంది.
‘మోదీ ఇంటి పేరు’ (Modi surname case) కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి పడిన రెండేళ్ల శిక్షపై సర్వోన్నత న్యాయస్థానం (Suprme Court) ప్రస్తుతానికి స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కేసులో వెలువరించే తీర్పును బట్టి ఆయన ఎన్నికల బరిలో ఉంటారో..? లేదో..? అనే విషయం ఆధారపడి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్