Revanth Reddy: ఎంపీ డీఎస్‌ను కలిసిన రేవంత్‌రెడ్డి

రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్‌ (డీఎస్‌)తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు.

Updated : 30 Sep 2022 15:29 IST

హైదరాబాద్‌: రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్‌ (డీఎస్‌)తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని డీఎస్‌ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని