BJP: తెలంగాణ భాజపా తొలి జాబితా విడుదల
తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల తొలి జాబితాను భాజపా విడుదల చేసింది. 52 మందితో జాబితాను వెల్లడించింది.
దిల్లీ: తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల తొలి జాబితాను భాజపా విడుదల చేసింది. 52 మందితో జాబితాను వెల్లడించింది. కరీంనగర్ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్ పోటీ చేయనున్నారు. గజ్వేల్, హుజూరాబాద్ రెండు స్థానాల నుంచి ఈటల రాజేందర్ బరిలో నిలవనున్నారు.
అభ్యర్థులు వీళ్లే..
- సిర్పూర్ - పాల్వాయి హరీశ్ బాబు
- బెల్లంపల్లి (ఎస్సీ) - అమరాజుల శ్రీదేవి
- ఖానాపూర్ (ఎస్టీ) - రమేశ్ రాఠోడ్
- ఆదిలాబాద్- పాయల్ శంకర్
- బోథ్ (ఎస్టీ)- సోయం బాపూరావు
- నిర్మల్- ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- ముథోల్ - రామారావు పటేల్
- ఆర్మూరు- పైడి రాకేశ్ రెడ్డి
- జుక్కల్ (ఎస్సీ) - టి.అరుణ తార
- కామారెడ్డి -వెంకట రమణా రెడ్డి
- నిజామాబాద్ అర్బన్- సూర్యనారాయణ గుప్తా
- బాల్కొండ - ఆలేటి అన్నపూర్ణమ్మ
- కోరుట్ల- ధర్మపురి అర్వింద్
- జగిత్యాల - బోగ శ్రావణి
- ధర్మపురి -ఎస్.కుమార్
- రామగుండం - కందుల సంధ్యారాణి
- కరీంనగర్- బండి సంజయ్
- చొప్పదండి (ఎస్సీ) - బొడిగె శోభ
- సిరిసిల్ల - రాణి రుద్రమ రెడ్డి
- మానకొండూరు( ఎస్సీ)- ఆరెపల్లి మోహన్
- హుజురాబాద్ - ఈటల రాజేందర్
- నర్సాపూర్ - మురళీ యాదవ్
- పటాన్చెరు - నందీశ్వర్ గౌడ్
- దుబ్బాక - రఘునందన్ రావు
- గజ్వేల్- ఈటల రాజేందర్
- కుత్బుల్లాపూర్- కూన శ్రీశైలం గౌడ్
- ఇబ్రహీంపట్నం- నోముల దయానంద్గౌడ్
- మహేశ్వరం- అందెల శ్రీరాములు యాదవ్
- ఖైరతాబాద్- చింతల రామచంద్రారెడ్డి
- కార్వాన్- అమర్సింగ్
- గోషామహల్- రాజాసింగ్
- చార్మినార్-మేఘారాణి
- చాంద్రాయణగుట్ట- సత్యనారాయణ ముదిరాజ్
- యాకుత్పురా-వీరేందర్ యాదవ్
- బహుదూర్పురా- నరేశ్కుమార్
- కల్వకుర్తి- తాల్లోజు ఆచారి
- కొల్లాపూర్- ఎ.సుధాకర్రావు
- నాగార్జునసాగర్- కంకణాల నివేదితారెడ్డి
- సూర్యాపేట- సంకినేని వెంకటేశ్వరరావు
- భువనగిరి- గూడూరు నారాయణరెడ్డి
- తుంగతుర్తి- కడియం రామచంద్రయ్య
- జనగామ- ఆరుట్ల దశమంత్రెడ్డి
- స్టేషన్ ఘన్పూర్(ఎస్సీ)- డాక్టర్ గుండే విజయరామారావు
- పాలకుర్తి- లేగ రామ్మోహన్రెడ్డి
- డోర్నకల్ (ఎస్టీ)- భుక్యా సంగీత
- మహబూబాబాద్ (ఎస్టీ)- జతోత్ హుస్సేన్ నాయక్
- వరంగల్ వెస్ట్- రావు పద్మ
- వరంగల్ ఈస్ట్- ఎర్రబెల్లి ప్రదీప్రావు
- వర్ధన్నపేట (ఎస్సీ)- కొండేటి శ్రీధర్
- భూపాలపల్లి- చందుపట్ల కీర్తిరెడ్డి
- ఇల్లెందు (ఎస్టీ)- రవీందర్ నాయక్
- భద్రాచలం (ఎస్టీ)- కుంజా ధర్మారావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. -
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అంకుర సంస్థలు పదేళ్లలో 300రెట్లు పెరిగాయ్: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
-
హైదరాబాద్కు ఘోర పరాభవం.. సొంతగడ్డపై అదరగొట్టిన చెన్నై
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
-
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు