భారం విద్యార్థులపైనే!
మూడేళ్లకోసారి ఇంజినీరింగ్ ఫీజులు భారీగా పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే బోధన రుసుముల్లో మాత్రం మార్పు ఉండటం లేదు. ఫలితంగా బీసీ, ఓసీ విద్యార్థులపై ఆర్థిక భారం తప్పడం లేదు. ఈసారి కనీస ఫీజును రూ.79,600గా అఖిల
బీటెక్కు ఈసారి కేంద్రం ఆమోదించిన కనీస ఫీజు రూ.79,600
బీసీ, ఓసీలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేది రూ.35 వేలే
ఈనాడు, హైదరాబాద్: మూడేళ్లకోసారి ఇంజినీరింగ్ ఫీజులు భారీగా పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే బోధన రుసుముల్లో మాత్రం మార్పు ఉండటం లేదు. ఫలితంగా బీసీ, ఓసీ విద్యార్థులపై ఆర్థిక భారం తప్పడం లేదు. ఈసారి కనీస ఫీజును రూ.79,600గా అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) నిర్దేశించడమే కాకుండా.. దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. అది అమలైతే ఈసారి వేల మందిపై అధిక ఫీజుల భారం పడనుంది. ఏఐసీటీఈ ఆదేశాల నేపథ్యంలో కనీస ఫీజుల నిర్ధారణపై తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీటెక్కు కనీస ఫీజు రూ.35 వేలు, గరిష్ఠంగా రూ.1.34 లక్షలు ఉన్నాయి. 158 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా వాటిలో రూ.35 వేల ఫీజున్న కళాశాలలు 20 వరకు ఉన్నాయి. రూ.80 వేలలోపు రుసుమున్న కళాశాలలు దాదాపు 110 ఉన్నాయి. మిగిలిన వాటిల్లో రూ.80 వేల నుంచి రూ.1.34 లక్షల వరకు ఉంది. ఈ పరిస్థితుల్లో శ్రీకృష్ణ కమిటీ సిఫారసు చేసిన, ఏఐసీటీఈ నిర్దేశించిన ఫీజులను- కనిష్ఠం రూ.79,600, గరిష్ఠం రూ.1,89,800 అమలు చేస్తే భారీగానే పెరగనున్నాయి. ఏఐసీటీఈ నుంచి ఆదేశాలు రాకముందే గరిష్ఠంగా 25 శాతం పెంచుతామని టీఏఎఫ్ఆర్సీ ప్రకటించింది. అంటే ప్రస్తుతం రూ.35 వేలున్న ఫీజు రూ.43,750 అవుతుంది. కానీ, కనీస నాణ్యత ప్రమాణాలతో కూడిన ఇంజినీరింగ్ విద్యను అందించాలంటే కనీస ఫీజు రూ.79,600 ఉండాల్సిందేనని, ఆ ఫీజు స్థాయికి రాలేని కళాశాలలను మూసేయాలనీ ఏఐసీటీఈ ఆదేశించినట్లు సమాచారం. ఆ రుసుములకు తగ్గట్టు వసతులు కల్పించేందుకు మూడేళ్ల సమయం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఫీజులు భారీగా పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ అమలవుతోంది. ఎంసెట్లో 10 వేలలోపు ర్యాంకు తెచ్చుకున్న అన్ని వర్గాల వారికీ పూర్తిగా చెల్లిస్తున్నారు. బీసీలు, ఓసీలకు మాత్రం కళాశాల ఫీజు ఎంతున్నా గరిష్ఠంగా రూ.35 వేలే బోధన రుసుముగా ఇస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని విద్యార్థులే సొంతంగా చెల్లించాలి. ఏటా కన్వీనర్ కోటాలో 48 వేల నుంచి 50 వేల మంది వరకు విద్యార్థులు చేరుతున్నారు. వారిలో సుమారు 70 శాతం వరకు బోధన రుసుము పొందేందుకు అర్హులు ఉంటున్నారు. గత ఏడాది(2021-22) బీటెక్ సీట్లు పొందినవారిలో 67 శాతం(41 వేల) మంది బోధన రుసుముకు అర్హులయ్యారు. వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్కు 20 వేల మంది అర్హులయ్యారు. వారందరూ ఎస్సీ, ఎస్టీలతో పాటు 10 వేలలోపు ర్యాంకు సాధించినవారే. మిగిలిన 21 వేల మంది రూ.35 వేలు పొందేందుకు అర్హత సాధించారు. వారందరూ బీసీ, ఓసీలే. వచ్చే విద్యాసంవత్సరం ఫీజులు పెరిగితే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇబ్బంది ఉండదు. వారికి ప్రభుత్వమే ఫీజు మొత్తాన్ని చెల్లిస్తుంది. ఇక భారం పడేది బీసీ, ఓసీ విద్యార్థులపైనే. వారికి ప్రభుత్వం రూ.35 వేలే చెల్లిస్తోంది. ఇప్పుడున్న ఫీజు కంటే రూ.10 వేలు పెరిగినా 21 వేల మందిపై ఏడాదికి మొత్తం రూ.21 కోట్ల భారం పడుతుంది. అదే సమయంలో పూర్తి బోధన రుసుములు చెల్లించాల్సిన 20 వేల మందికి సంబంధించి రాష్ట్ర ఖజానాపై మరో రూ.20 కోట్ల భారం తప్పదు. ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగానే తమకూ పూర్తి బోధన రుసుము చెల్లించాలని బీసీ సంఘాలు గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం