Andhra News: జగన్‌..ప్రజల జీవితాలతో ఆడుకుంటారా?: అచ్చెన్నాయుడు

ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచడంపై తెదేపా తీవ్రంగా మండిపడింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో ఆందోళ చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్న మాట్లాడుతూ అధికార వైకాపాపై నిప్పులు చెరిగారు.

Published : 15 Apr 2022 22:16 IST

ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచడంపై తెదేపా తీవ్రంగా మండిపడింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో ఆందోళ చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్న మాట్లాడుతూ అధికార వైకాపాపై నిప్పులు చెరిగారు.

Tags :

మరిన్ని