Devineni Uma: భూ కబ్జాల కోసమే.. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం: దేవినేని ఉమామహేశ్వరరావు

ల్యాండ్ టైటిలింగ్ చట్టం భూభక్ష పథకం అని తెలుగుదేశం నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.

Published : 26 Apr 2024 17:17 IST

ల్యాండ్ టైటిలింగ్ చట్టం భూభక్ష పథకం అని తెలుగుదేశం నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. రైతులను బెదిరించి భూములు లాక్కునేందుకే ప్రభుత్వం చీకటి చట్టాలను తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తి హక్కును హరించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ప్రజలందరూ వ్యతిరేకించాలని దేవినేని పిలుపునిచ్చారు.

Tags :

మరిన్ని