Lok Sabha Elections: చేవెళ్లలో పై చేయి ఎవరిదో?

ఎంపీగా అక్కడ ఎవరు నెగ్గినా ఐదేళ్లు తిరిగేసరికి పార్టీ మారడం ఆనవాయితీగా వస్తోంది. ఒకసారి గెలిచిన వారి  విజయబావుటా మళ్లీ వినిపించదు. ఇప్పటికే మూడుసార్లు విలక్షణ తీర్పు ఇచ్చారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఓటర్లు.

Published : 26 Apr 2024 12:56 IST

ఎంపీగా అక్కడ ఎవరు నెగ్గినా ఐదేళ్లు తిరిగేసరికి పార్టీ మారడం ఆనవాయితీగా వస్తోంది. ఒకసారి గెలిచిన వారి విజయబావుటా మళ్లీ వినిపించదు. ఇప్పటికే మూడుసార్లు విలక్షణ తీర్పు ఇచ్చారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఓటర్లు. ఈ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ ఓ సారి, భారాస రెండుసార్లు విజయం సాధించాయి. ఈ సారి పక్కా మేమంటే మేమే అని కాంగ్రెస్‌, భాజపా ధీమాతో ఉండగా.. ఔర్‌ ఏక్‌ బార్‌ మేమే పక్కా అంటూ భారాస విశ్వాసం వ్యక్తం చేస్తోంది. చేవెళ్ల ఓటర్ల తీరు ఎలా ఉంటుందనేది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

Tags :

మరిన్ని