Balakrishna: కందుకూరులో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కందుకూరులో స్వర్ణాంద్ర సాధికార సభ నిర్వహిస్తున్నారు.

Published : 26 Apr 2024 18:38 IST

ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కందుకూరులో స్వర్ణాంద్ర సాధికార సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో నెల్లూరు తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి. 

Tags :

మరిన్ని