Kanakamedala: అబద్ధాలు చెప్పడమే జగన్ కల్చర్: ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్

వివేకా హత్యకేసులో హంతకులెవరో సాక్ష్యాలతో సహా సీబీఐ బయటపెట్టినా సీఎం జగన్ బుకాయిస్తున్నారని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్  విమర్శించారు.

Published : 26 Apr 2024 15:35 IST

వివేకా హత్యకేసులో హంతకులెవరో సాక్ష్యాలతో సహా సీబీఐ బయటపెట్టినా సీఎం జగన్ బుకాయిస్తున్నారని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ విమర్శించారు. అబద్ధాలు చెప్పడమే జగన్ కల్చర్ అని విమర్శించారు. గూగుల్ టేకౌట్ ద్వారా ఎవరు ఎక్కడ ఉన్నారనేది సీబీఐ గుర్తించిందని కనకమేడల స్పష్టం చేశారు. దర్యాప్తును అడ్డుకోవడానికి సీబీఐపైనే ఫిర్యాదు చేశారని మండిపడ్డారు.

Tags :

మరిన్ని