Viral Video: తితిదే సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు: నటి అర్చన కంటతడి
తితిదే సిబ్బంది, యూపీకి చెందిన నటి అర్చనా గౌతమ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్గా మారాయి. అక్కడి సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని అర్చన ఆరోపించింది. వీఐపీ దర్శనానికి రూ. 10,500తో టికెట్ తీసుకున్నానని, దర్శనానికి ఇంత వసూలు చేయటం దారుణమని ఆమె వీడియో విడుదల చేసింది. అయితే, ఇది గురువారం జరిగిన ఘటన అని తితిదే అధికారులు పేర్కొన్నారు. యూపీకి చెందిన ఓ ఎంపీ సిఫార్సు లేఖతో శ్రీవారి దర్శనానికి వచ్చిన అర్చన.. లెటర్ ఇవ్వకుండా హడావుడి చేశారని వెల్లడించారు.
Published : 05 Sep 2022 15:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!