Laluprasad Yadav: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లాలూప్రసాద్ యాదవ్

తిరుమల శ్రీవారిని బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ (Tejaswi Yadav), మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) దర్శించుకున్నారు. ఇవాళ స్వామివారి సుప్రభాత సేవలో కుటుంబసమేతంగా వారు పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం తితిదే ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Published : 09 Dec 2023 11:30 IST

తిరుమల శ్రీవారిని బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ (Tejaswi Yadav), మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) దర్శించుకున్నారు. ఇవాళ స్వామివారి సుప్రభాత సేవలో కుటుంబసమేతంగా వారు పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం తితిదే ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Tags :

మరిన్ని