TS News: ప్రచారంలో భాజపా దూకుడు.. ఈ నెల 12న అమిత్‌ షా రాక

లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారాన్ని హోరెత్తించేందుకు కమలం (BJP) పార్టీ సిద్ధమైంది. తెలంగాణ రెండంకెల స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన, ప్రచారంలోనూ అధికార, ప్రతిపక్ష పార్టీల కంటే ముందున్న భాజపా.. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన గెలుపునకు దోహదపడుతుందని భావిస్తోంది. కార్యకర్తలను సమాయత్తం చేస్తూ వారికి దిశానిర్దేశం చేసేలా ఈ నెల 12న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను రప్పిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అనంతరం ప్రచారానికి ప్రధాని మోదీ రాష్ట్రానికి మూడుసార్లు రానున్నట్లు సమాచారం.

Published : 10 Mar 2024 10:09 IST

లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారాన్ని హోరెత్తించేందుకు కమలం (BJP) పార్టీ సిద్ధమైంది. తెలంగాణ రెండంకెల స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన, ప్రచారంలోనూ అధికార, ప్రతిపక్ష పార్టీల కంటే ముందున్న భాజపా.. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన గెలుపునకు దోహదపడుతుందని భావిస్తోంది. కార్యకర్తలను సమాయత్తం చేస్తూ వారికి దిశానిర్దేశం చేసేలా ఈ నెల 12న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను రప్పిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అనంతరం ప్రచారానికి ప్రధాని మోదీ రాష్ట్రానికి మూడుసార్లు రానున్నట్లు సమాచారం.

Tags :

మరిన్ని