TS News: ప్రచారంలో భాజపా దూకుడు.. ఈ నెల 12న అమిత్ షా రాక
లోక్సభ ఎన్నికల్లో ప్రచారాన్ని హోరెత్తించేందుకు కమలం (BJP) పార్టీ సిద్ధమైంది. తెలంగాణ రెండంకెల స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన, ప్రచారంలోనూ అధికార, ప్రతిపక్ష పార్టీల కంటే ముందున్న భాజపా.. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన గెలుపునకు దోహదపడుతుందని భావిస్తోంది. కార్యకర్తలను సమాయత్తం చేస్తూ వారికి దిశానిర్దేశం చేసేలా ఈ నెల 12న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను రప్పిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అనంతరం ప్రచారానికి ప్రధాని మోదీ రాష్ట్రానికి మూడుసార్లు రానున్నట్లు సమాచారం.
Published : 10 Mar 2024 10:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!