బస్తాకు 3 కేజీల ధాన్యం ప్రభుత్వం దోచుకుంటోంది: నిమ్మల రామానాయుడు
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం దోచుకుంటోందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) ఆరోపించారు. ఏరువాక సందర్భంగా ధాన్యం రైతుల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ద్విచక్ర వాహనంపై రైతుల వద్దకు వెళ్లి.. బస్తా ధాన్యాన్ని తూకం వేశారు. 41 కేజీలు ఉండాల్సిన బస్తా 44 కేజీలు ఉందని.. అంటే ప్రభుత్వం ఒక్కో బస్తాకు 3 కేజీలు అదనంగా రైతుల వద్ద దోచుకుంటోందని ఆరోపించారు.
Published : 04 Jun 2023 19:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్