PM Modi: మోర్బీలో ప్రధాని పర్యటన.. రాత్రికిరాత్రే ఆస్పత్రి సుందరీకరణ!

ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన మోర్బీ వంతెన ప్రమాదాన్ని ప్రధాని మోదీ ఫోటోషూట్‌ల కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. మోర్బీలోని ఆస్పత్రిని మోదీ సందర్శించడానికి ముందు అర్ధరాత్రి ఆస్పత్రిలో సుందరీకరణ పనులను చేపట్టారు. ఆస్పత్రిలోని అనేక చోట్ల గోడలకు రంగులద్దారు. ఈ మేరకు వార్డులు, బాత్ రూమ్‌లలో టైల్స్‌ను అమర్చిన దృశ్యాలను కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఈ విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీ సైతం విమర్శలు గుప్పించింది. ప్రధాని ఫోటోషూట్‌లో గుజరాత్ ఆస్పత్రుల దుస్థితి కనిపించకూడదనే అర్ధరాత్రి ఈ పనులు చేశారని దుయ్యబట్టింది.

Updated : 01 Nov 2022 21:59 IST

ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన మోర్బీ వంతెన ప్రమాదాన్ని ప్రధాని మోదీ ఫోటోషూట్‌ల కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. మోర్బీలోని ఆస్పత్రిని మోదీ సందర్శించడానికి ముందు అర్ధరాత్రి ఆస్పత్రిలో సుందరీకరణ పనులను చేపట్టారు. ఆస్పత్రిలోని అనేక చోట్ల గోడలకు రంగులద్దారు. ఈ మేరకు వార్డులు, బాత్ రూమ్‌లలో టైల్స్‌ను అమర్చిన దృశ్యాలను కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఈ విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీ సైతం విమర్శలు గుప్పించింది. ప్రధాని ఫోటోషూట్‌లో గుజరాత్ ఆస్పత్రుల దుస్థితి కనిపించకూడదనే అర్ధరాత్రి ఈ పనులు చేశారని దుయ్యబట్టింది.

Tags :

మరిన్ని