Kerala - Internet: కేరళలో ప్రాథమిక హక్కుగా ఇంటర్నెట్!
అక్షరాస్యతలో అందరికన్నా ముందున్న కేరళ (kerala).. డిజిటల్ రంగంలోనూ ముందడుగు వేసింది. ఇంటర్నెట్ (Internet)ను ప్రాథమిక హక్కుగా ప్రకటించి, అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఖ్యాతి గడించింది. ప్రజల మధ్య డిజిటల్ అంతరాయాలన్నీ తగ్గించే దిశగా తొలివిడతలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సైబర్ ఆప్టికల్ నెట్వర్క్ను పినరయి విజయన్ ప్రభుత్వం ప్రారంభించింది.
Updated : 08 Jun 2023 13:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం