Crime news: తూప్రాన్‌లో.. బైక్‌ ఆపినందుకు కానిస్టేబుల్‌పై గొడ్డలితో దాడి!

కానిస్టేబుల్‌పై ఓ వ్యక్తి గొడ్డలితో దాడికి పాల్పడిన దారుణ ఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. వాహనాలను తనిఖీలు చేస్తుండగా మల్లేశం అనే వాహనదారుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో కానిస్టేబుల్ షరీఫ్‌పై మల్లేశం గొడ్డలితో దాడి చేశాడు. కానిస్టేబుల్‌ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు.  

Published : 18 Oct 2022 15:28 IST

Crime news: తూప్రాన్‌లో.. బైక్‌ ఆపినందుకు కానిస్టేబుల్‌పై గొడ్డలితో దాడి!

కానిస్టేబుల్‌పై ఓ వ్యక్తి గొడ్డలితో దాడికి పాల్పడిన దారుణ ఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. వాహనాలను తనిఖీలు చేస్తుండగా మల్లేశం అనే వాహనదారుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో కానిస్టేబుల్ షరీఫ్‌పై మల్లేశం గొడ్డలితో దాడి చేశాడు. కానిస్టేబుల్‌ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు.  

Tags :

మరిన్ని