Crime news: తూప్రాన్లో.. బైక్ ఆపినందుకు కానిస్టేబుల్పై గొడ్డలితో దాడి!
కానిస్టేబుల్పై ఓ వ్యక్తి గొడ్డలితో దాడికి పాల్పడిన దారుణ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్లో జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. వాహనాలను తనిఖీలు చేస్తుండగా మల్లేశం అనే వాహనదారుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో కానిస్టేబుల్ షరీఫ్పై మల్లేశం గొడ్డలితో దాడి చేశాడు. కానిస్టేబుల్ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించారు.
Published : 18 Oct 2022 15:28 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!