Nara Lokesh: కక్షపూరితంగానే ప్రతిపక్ష నేతల వాహనాల తనిఖీలు!: నారా లోకేశ్
ఎన్నికల కోడ్ పేరిట పోలీసులు పదేపదే తన కాన్వాయ్ను తనిఖీ చేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. తనిఖీల పేరిట ప్రతిపక్ష నేతల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వైకాపా నేతల కార్లను ఎందుకు సోదాలు చేయడం లేదని లోకేశ్ పోలీసుల్ని ప్రశ్నించారు.
Updated : 24 Mar 2024 20:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్