G20 Summit: జీ20 సదస్సులో ప్రధాని వేదికను భారత్గా సూచించిన కేంద్రం
అంతర్జాతీయ వేదికల్లో కూడా ఇండియా అనే బదులు భారత్ (Bharat) అనే పేరునే కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా ఉపయోగిస్తోంది. ఇప్పటికే జీ20 ఆహ్వానాలు, బుక్లెట్లో ఇండియా బదులు భారత్ అనే పేరునే ఉపయోగించిన కేంద్రం ఇప్పుడు సదస్సులోనూ ఇండియా స్థానంలో భారత్ పేరునే వాడుతోంది. జీ 20 సదస్సులో మోదీ కూర్చున్న వేదికపై దేశం పేరు భారత్ అని రాసి ఉంది.
Published : 09 Sep 2023 18:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్