Adilabad: అమానవీయ ఘటన.. ముళ్ల పొదల్లో నవజాత శిశువు
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని గ్రామ శివారులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తి ముళ్ల పొదల్లో వదిలి వెళ్లిపోయారు. చిన్నారి ఏడుపు విని అటుగా వెళ్తున్న మహిళలు చేరదీశారు. గ్రామానికి తీసుకెళ్లి పాలు పట్టారు. శిశువును చిన్నారుల సంరక్షణ సంస్థకు అప్పగించాలని గ్రామస్థులు యోచిస్తున్నారు.
Updated : 14 Mar 2024 11:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఎన్నికల ముందు.. తర్వాత హింసపై సిట్ దర్యాప్తు
-
దేశంలో ఎన్నడూ చూడని నియంతృత్వ పాలన: కేజ్రీవాల్
-
వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లే: కాంగ్రెస్, ఎస్పీపై మోదీ ధ్వజం
-
సాయంత్రం హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం: ఐఎండీ
-
స్వాతీమాలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ