Adilabad: అమానవీయ ఘటన.. ముళ్ల పొదల్లో నవజాత శిశువు

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని గ్రామ శివారులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తి ముళ్ల పొదల్లో వదిలి వెళ్లిపోయారు. చిన్నారి ఏడుపు విని అటుగా వెళ్తున్న మహిళలు చేరదీశారు. గ్రామానికి తీసుకెళ్లి పాలు పట్టారు. శిశువును చిన్నారుల సంరక్షణ సంస్థకు అప్పగించాలని గ్రామస్థులు యోచిస్తున్నారు.  

Updated : 14 Mar 2024 11:46 IST

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని గ్రామ శివారులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తి ముళ్ల పొదల్లో వదిలి వెళ్లిపోయారు. చిన్నారి ఏడుపు విని అటుగా వెళ్తున్న మహిళలు చేరదీశారు. గ్రామానికి తీసుకెళ్లి పాలు పట్టారు. శిశువును చిన్నారుల సంరక్షణ సంస్థకు అప్పగించాలని గ్రామస్థులు యోచిస్తున్నారు.  

Tags :

మరిన్ని