AP Politics: సీఎంను బందిపోటు దొంగలా చూస్తున్నారు: అనిత
పూర్వం సినిమాల్లో బందిపోటు దొంగలు వస్తున్నారంటే ఇంటి తలుపులు వేసుకుని, జాగ్రత్తపడేవారని.. ఇప్పడు సీఎం జగన్ తాడేపల్లి నుంచి ఆఫీస్కు బయలుదేరుతున్నారంటే పోలీసులే దుకాణాలను, ఇంటి కిటికీలు సైతం మూయించివేస్తున్నారని తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. జగన్ను చూస్తే ప్రజలకు బందిపోటు దొంగలు గుర్తుకొస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
Published : 28 Apr 2022 12:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి