Telangana news: కేంద్రం వైఖరిని ఎండగట్టడమే లక్ష్యంగా అసెంబ్లీ సమావేశాలు

రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడమే లక్ష్యంగా శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. సంబంధిత అంశాలపైనే రెండ్రోజులపాటు చర్చసాగే అవకాశం ఉంది. జాతీయ రాజకీయాల దిశగా కేసీఆర్ అడుగుల నేపథ్యంలో అందుకు అనుగుణంగా సభలో తెరాస తన వాణి వినిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Published : 11 Sep 2022 09:19 IST

రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడమే లక్ష్యంగా శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. సంబంధిత అంశాలపైనే రెండ్రోజులపాటు చర్చసాగే అవకాశం ఉంది. జాతీయ రాజకీయాల దిశగా కేసీఆర్ అడుగుల నేపథ్యంలో అందుకు అనుగుణంగా సభలో తెరాస తన వాణి వినిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Tags :

మరిన్ని