Sharmila: ‘కేసీఆర్‌ గారూ.. ప్యాకప్‌ చేసుకోండి’: షర్మిల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Elections 2023) పోలింగ్ తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై వైతెపా (YSRTP) అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలువబోతోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వానికి స్వస్తి పలికే సమయం వచ్చిందన్నారు. భారాస పాలనలో అవినీతి తప్ప.. అభివృద్ధి లేదని విమర్శించారు. కేసీఆర్‌కు రెండు సార్లు అధికారం ఇచ్చినా.. హమీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.

Published : 02 Dec 2023 16:44 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Elections 2023) పోలింగ్ తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై వైతెపా (YSRTP) అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలువబోతోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వానికి స్వస్తి పలికే సమయం వచ్చిందన్నారు. భారాస పాలనలో అవినీతి తప్ప.. అభివృద్ధి లేదని విమర్శించారు. కేసీఆర్‌కు రెండు సార్లు అధికారం ఇచ్చినా.. హమీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.

Tags :

మరిన్ని