YSRCP: వైకాపాను నమ్ముకుని ఉన్నదంతా అమ్ముకున్నా: పార్టీ కార్యకర్త

వైకాపాను నమ్ముకుని ఉన్నదంతా అమ్ముకున్నానని అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలానికి చెందిన సుదర్శన్ రెడ్డి వాపోయారు. నాయకులంతా తనను వాడుకుని వదిలేశారంటూ.. యాడికి నుంచి అమరావతికి పాదయాత్ర చేపట్టాడు. జగన్‌ను కలిసి కింది స్థాయి కార్యకర్తలు పడుతున్న బాధలు వివరిస్తానన్నారు. 

Published : 13 Aug 2022 15:33 IST

వైకాపాను నమ్ముకుని ఉన్నదంతా అమ్ముకున్నానని అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలానికి చెందిన సుదర్శన్ రెడ్డి వాపోయారు. నాయకులంతా తనను వాడుకుని వదిలేశారంటూ.. యాడికి నుంచి అమరావతికి పాదయాత్ర చేపట్టాడు. జగన్‌ను కలిసి కింది స్థాయి కార్యకర్తలు పడుతున్న బాధలు వివరిస్తానన్నారు. 

Tags :

మరిన్ని