YSRCP: వైకాపాను నమ్ముకుని ఉన్నదంతా అమ్ముకున్నా: పార్టీ కార్యకర్త
వైకాపాను నమ్ముకుని ఉన్నదంతా అమ్ముకున్నానని అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలానికి చెందిన సుదర్శన్ రెడ్డి వాపోయారు. నాయకులంతా తనను వాడుకుని వదిలేశారంటూ.. యాడికి నుంచి అమరావతికి పాదయాత్ర చేపట్టాడు. జగన్ను కలిసి కింది స్థాయి కార్యకర్తలు పడుతున్న బాధలు వివరిస్తానన్నారు.
Published : 13 Aug 2022 15:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం