బ్రేకింగ్
30 Apr 2024 | 23:23 IST
ముంబయిపై లఖ్నవూ విజయం
లఖ్నవూ: ఐపీఎల్-2024లో లఖ్నవూ ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ముంబయితో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 145 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన లఖ్నవూ.. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్ పూర్తి చేసింది. లఖ్నవూ బ్యాటర్లలో మార్కస్ స్టాయినిస్ (62) అర్ధశతకం, కేఎల్ రాహుల్ (28) రాణించారు. ముంబయి బౌలర్లలో హార్దిక్ పాండ్య 2, తుషారా 1, నబి 1, గెరాల్డ్ 1 వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబయి 7 వికెట్లకు 144 పరుగులు చేసింది. నేహాల్ (46), టిమ్ డేవిడ్ (35*), ఇషాన్ కిషన్ (32) రాణించారు. లఖ్నవూ బౌలర్లలో మోసిన్ 2, స్టాయినిస్, నవీనుల్, మయాంక్, బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- 5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
- మరో వీడియో పోస్ట్ చేసిన నటి హేమ
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (22/05/24)
- ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి
- రేవ్ పార్టీలో తెలుగు నటులు.. నటి హేమ కూడా హాజరు
- బికినీలో రకుల్ప్రీత్ సింగ్.. అనన్య ఫొటోషూట్
- గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త
- పోలింగ్ బూత్లో పిన్నెల్లి విధ్వంసకాండ
- హైదరాబాద్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లిన కోల్కతా
- కోల్‘కథ’ ఫైనల్కు