బ్రేకింగ్
06 May 2024 | 18:16 IST
వైకాపా, కాంగ్రెస్.. రెండూ ఒకటే: మోదీ
అనకాపల్లి: వైకాపా, కాంగ్రెస్ రెండూ ఒకటేనని ప్రధాని మోదీ అన్నారు. కేంద్రం ఏపీలో చేపట్టిన అభివృద్ధి పనులను ఇక్కడి ప్రభుత్వం అడ్డుకుందని విమర్శించారు. అనకాపల్లిలోని రాజుపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసగించారు. ‘‘ ఏపీ కోసం కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టింది. వైకాపా ప్రభుత్వం మాత్రం ఏమీ చేయడం లేదు. విశాఖ రైల్వే జోన్ కార్యాలయానికి భూమి కూడా ఇవ్వలేదు. కేంద్రం భారీగా ఇళ్లు ఇచ్చినా ఈ ప్రభుత్వం నిర్మించలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని జగన్ అడ్డుకున్నారు’’ అని మోదీ విమర్శించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- రాశిఫలం (మే 19 - మే 25)
- భళి భళిరా బెంగళూరు
- కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
- కూటమే కొడుతుంది!
- తప్పు చేశాను.. వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా!
- విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
- వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
- ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
- ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి