బ్రేకింగ్

breaking
06 May 2024 | 18:16 IST

వైకాపా, కాంగ్రెస్‌.. రెండూ ఒకటే: మోదీ

అనకాపల్లి: వైకాపా, కాంగ్రెస్‌ రెండూ ఒకటేనని ప్రధాని మోదీ అన్నారు. కేంద్రం ఏపీలో చేపట్టిన అభివృద్ధి పనులను ఇక్కడి ప్రభుత్వం అడ్డుకుందని విమర్శించారు. అనకాపల్లిలోని రాజుపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసగించారు. ‘‘ ఏపీ కోసం కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టింది. వైకాపా ప్రభుత్వం మాత్రం ఏమీ చేయడం లేదు. విశాఖ రైల్వే జోన్‌ కార్యాలయానికి భూమి కూడా ఇవ్వలేదు. కేంద్రం భారీగా ఇళ్లు ఇచ్చినా ఈ ప్రభుత్వం నిర్మించలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని జగన్‌ అడ్డుకున్నారు’’ అని మోదీ విమర్శించారు.

మరిన్ని

తాజా వార్తలు