CM KCR: భారాస ప్రజా ఆశీర్వాద సభలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. దీనిలో భాగంగా భారాస ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ హాజరై ప్రసంగించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఫొటోలు..

Updated : 23 Nov 2023 16:20 IST
1/14
అమీన్‌పూర్‌ మండలం పటేల్‌గూడలో  భారాస ప్రజా ఆశీర్వాద సభ.. అమీన్‌పూర్‌ మండలం పటేల్‌గూడలో భారాస ప్రజా ఆశీర్వాద సభ..
2/14
3/14
4/14
5/14
6/14
7/14
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో..
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని