TDP-Janasena-BJP: సీట్ల కేటాయింపు.. చంద్రబాబు నివాసంలో నాయకుల కీలక భేటీ

అమరావతి: కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్, నాయకులు సోమవారం ఉదయం విజయవాడ కనక దుర్గమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వారు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. అంతకుముందు చంద్రబాబు.. ఆయన నివాసంలో వారికి ఘనస్వాగతం పలికారు. ఫొటోలు..

Updated : 11 Mar 2024 16:35 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని