Nara lokesh: శ్రీకాకుళంలో నారా లోకేశ్‌ శంఖారావం యాత్ర

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో తెదేపా శంఖారావం బహిరంగ సభ జరిగింది. ఈ సభకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హాజరై మాట్లాడారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో శంఖారావం సభ నిర్వహించారు. ఆ చిత్రాలు.. 

Updated : 13 Feb 2024 19:38 IST
1/20
మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో..
మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో..
2/20
3/20
4/20
5/20
6/20
7/20
శ్రీకాకుళం జిల్లాలో..
శ్రీకాకుళం జిల్లాలో..
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20

మరిన్ని