Nara Lokesh: భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న నారా లోకేశ్‌

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శ్రీశైలం పర్యటనకు వచ్చారు. కుటుంబసభ్యులతో కలిసి కర్నూలు జిల్లా సున్నిపెంట హెలిప్యాడ్‌ వద్దకు చేరుకున్న ఆయనకు తెదేపా, జనసేన నేతలు స్వాగతం పలికారు. అనంతరం లోకేశ్‌, బ్రాహ్మణి, దేవాన్షులతో కలిసి  సాక్షి గణపతి స్వామి, శ్రీశైలం ఆలయంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని  ప్రత్యేకపూజలు చేశారు. ఆ చిత్రాలు..

Updated : 01 Feb 2024 14:09 IST
1/20
2/20
3/20
4/20
5/20
6/20
7/20
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20

మరిన్ని