Nizamabad: నిజామాబాద్‌లో.. రాజస్థాన్‌ మట్టి పాత్రలు

రాజస్థాన్‌ నుంచి తెచ్చిన వివిధ మట్టి పాత్రలు నిజామాబాద్‌ నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. ప్లాస్టిక్‌ బాటిళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా వీటిని తయారు చేశారు. కంచం, గ్లాసు, చెంచా, టీ తాగే కప్పులు ఇలా అన్నీ మట్టితో చేసినవే కావడంతో కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఫొటోలు.. 

Updated : 25 Mar 2024 17:46 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని