DSC : చలో అసెంబ్లీ.. విద్యార్థి సంఘం నాయకులు అరెస్టు
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్పై ఏఐఎస్ఎఫ్ చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. డీఎస్సీ పోస్టుల సంఖ్యను 23 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీకి ర్యాలీగా వెళ్తున్న విద్యార్థి సంఘం నాయకులను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. విద్యార్థులు నినాదాలు చేశారు. ఆ చిత్రాలు..
Updated : 08 Feb 2024 12:59 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?