DSC : చలో అసెంబ్లీ.. విద్యార్థి సంఘం నాయకులు అరెస్టు

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్‌పై ఏఐఎస్‌ఎఫ్‌ చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. డీఎస్సీ పోస్టుల సంఖ్యను 23 వేలకు పెంచాలని డిమాండ్‌ చేస్తూ చలో అసెంబ్లీకి ర్యాలీగా వెళ్తున్న విద్యార్థి సంఘం నాయకులను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.  విద్యార్థులు నినాదాలు చేశారు. ఆ చిత్రాలు..

Updated : 08 Feb 2024 12:59 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని