TDP: ఉరవకొండలో తెదేపా ‘శంఖారావం’ సభ

ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండలో తెదేపా ‘శంఖారావం’ సభ నిర్వహించారు. నారా లోకేశ్‌ హాజరై మాట్లాడారు. తెదేపా హయాంలో పెద్ద ఎత్తున తాగు, సాగునీటి పనులు జరిగాయని అన్నారు. అంతకుముందు తెదేపా నాయకులు లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Updated : 10 Mar 2024 19:33 IST
1/20
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో..
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో..
2/20
3/20
4/20
5/20
6/20
7/20
ఉరవకొండలో..
ఉరవకొండలో..
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20

మరిన్ని