Yuvagalam: ప్రొద్దుటూరులో లోకేశ్‌ యువగళం పాదయాత్ర

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర గురువారం వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో కొనసాగింది. ఈ సందర్భంగా ప్రజలు పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చి లోకేశ్‌కు సమస్యలు తెలిపారు. ఆయనతో పలువురు సెల్ఫీలు తీసుకొని సంబరపడ్డారు.

Updated : 01 Jun 2023 20:15 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని