Nellore: కనువిందు చేసిన చేపలు

నెల్లూరులోని వేణుగోపాలస్వామి కళాశాల గ్రౌండ్‌లో టన్నెల్‌ ఆకారంలో ఉన్న చేపల అక్వేరియంతో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. దీన్ని తిలకించేందుకు నెల్లూరు వాసులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

Updated : 19 Aug 2022 22:20 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని