Warngal: కాకతీయ వైభవ సప్తాహం షురూ
తెలంగాణలో కాకతీయ వైభవ సప్తాహం ప్రారంభమైంది. వరంగల్లో ఈ ఉత్సవాలను మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. కాకతీయుల వారసుడు మహారాజా కమల్చంద్ర భంజ్దేవ్ ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భద్రకాళి ఆలయ స్వాగత ద్వారం వద్ద ఆయనకు మంత్రులు శ్రీనివాస్గౌడ్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, జిల్లా అధికారులు ఘనస్వాగతం పలికారు.
Updated : 07 Jul 2022 15:03 IST
1/5
2/5
3/5
4/5
5/5
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక