Vijay Devarakonda : ‘ఖుషి’ ట్రైలర్ విడుదల కార్యక్రమం
విజయ్ దేవరకొండ, సమంత నాయకానాయికలుగా నటించిన సినిమా ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది.
Updated : 10 Aug 2023 09:04 IST
1/7
హేషమ్ అబ్దుల్ వాహబ్,విజయ్ దేవరకొండ,శివ నిర్వాణ,వై.రవిశంకర్,నవీన్ ఎర్నేని తదితరులు
2/7
హీరో విజయ్ దేవరకొండ
3/7
నిర్మాతనవీన్ యెర్నేని
4/7
వై.రవిశంకర్,విజయ్ దేవరకొండ, నవీన్ ఎర్నే
5/7
నిర్మాతవై.రవిశంకర్
6/7
సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్
7/7
దర్శకుడు శివ నిర్వాణ
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
-
‘వందే మెట్రో’.. ఫస్ట్ లుక్.. విశేషాలివే!
-
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
-
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్