NTR Death Anniversary: దివంగత నేత ఎన్టీఆర్ వర్ధంతి.. నివాళులర్పించిన కుటుంబసభ్యులు
తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ , కల్యాణ్రామ్ అంజలి ఘటించారు. ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, సుహాసిని కుటుంబసభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆ చిత్రాలు..
Updated : 18 Jan 2024 10:45 IST
1/14
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న నారా భువనేశ్వరి
2/14
నివాళులర్పిస్తున్న జూ.ఎన్టీఆర్, చిత్రంలో కల్యాణ్రామ్
3/14
4/14
5/14
నందమూరి బాలకృష్ణ, చిత్రంలో నందమూరి రామకృష్ణ, సుహాసిని తదితరులు
6/14
నందమూరి రామకృష్ణ, చిత్రంలో బాలకృష్ణ, సుహాసిని తదితరులు
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!