Vizag: వైకాపా ఆధ్వర్యంలో విశాఖ గర్జన

వికేంద్రీకరణకు మద్దతుగా అధికార వైకాపా ఆధ్వర్యంలో రాజకీయేతర ఐకాస ‘విశాఖ గర్జన’ పేరుతో ర్యాలీ చేపట్టింది. అధికార వైకాపా సంపూర్ణ మద్దతుతో విశాఖలోని ఎల్‌ఐసీ జంక్షన్‌ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. పలువురు రాష్ట్ర మంత్రులు ఆర్కే రోజా, రజిని, ముత్యాల నాయుడు, అమర్నాథ్, స్పీకర్ సీతారాం, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం విశాఖ పార్క్‌ హోటల్‌ వద్దనున్న వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద సభ నిర్వహించారు.

Updated : 15 Oct 2022 20:02 IST
1/15
. .
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని