పరిశుభ్రతపరమ ధర్మం!
శుభ్రత... బాహ్యం, ఆంతరంగికం అని రెండు రకాలు. నిత్యం చేసే స్నానం బాహ్య శౌచాన్ని కలిగిస్తుంది....
- జగద్గురు ఆదిశంకరాచార్య
శ్రీసూక్తంలో లక్ష్మీదేవి నివాసస్థానాలను వివరించే మంత్రాలున్నాయి. వాటిలో పదహారో మంత్రం ఇలా వివరిస్తుంది.
యః శుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం
శ్రియః పంచదశశ్చంచ శ్రీకామస్సతతం జపేత్
లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ, ఆ దేవి 15 మంత్రాలను నిత్యం పారాయణం చేయాలని భావం. ఎక్కడ శుచిగా ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. లక్ష్మి అంటే ధనం మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా ధనమే. అందుకే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. శుభ్రత, శాంతి ఉన్నచోట అనారోగ్యం దరిచేరదు. అదే మహాభాగ్యం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ
-
Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్దే.. క్రికెట్ అభిమానులు సుడిగాడు అంటున్నారు!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Law Commission: అప్పట్లో.. శృంగార సమ్మతి వయసు ‘పదేళ్లే’!