రచ్చకెక్కిన నటుడు నరేష్‌ కుటుంబ వ్యవహారం

సినీనటుడు నరేష్‌, పవిత్రా లోకేష్‌ ఉదంతం రచ్చకెక్కింది. కర్ణాటకలోని మైసూరులో ఓ హోటల్‌ గదిలో వీరిద్దరూ ఉండగా నరేష్‌ భార్య రమ్య పోలీసులతో అక్కడికి చేరుకున్నారు. దీంతో

Published : 04 Jul 2022 04:58 IST

మైసూరు, న్యూస్‌టుడే: సినీనటుడు నరేష్‌, పవిత్రా లోకేష్‌ ఉదంతం రచ్చకెక్కింది. కర్ణాటకలోని మైసూరులో ఓ హోటల్‌ గదిలో వీరిద్దరూ ఉండగా నరేష్‌ భార్య రమ్య పోలీసులతో అక్కడికి చేరుకున్నారు. దీంతో వారిద్దరూ హోటల్‌ నుంచి వెళ్లిపోయారు. ఈ సమయంలో నరేష్‌ విజయ చిహ్నాన్ని చూపుతూ వెళ్లారు. పవిత్రా లోకేష్‌పై దాడి చేసేందుకు రమ్య యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని