బాలాత్రిపుర సుందరిగా విజయవాడ దుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో రెండో రోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం

Published : 28 Sep 2022 04:12 IST

ఈనాడు, అమరావతి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో రెండో రోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకూ లక్ష మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, దర్శన టికెట్లు, ప్రసాదాల విక్రయాలపై మొదటి రోజు రూ.26లక్షల ఆదాయం సమకూరింది. బుధవారం అమ్మవారు గాయత్రీదేవి రూపంలో దర్శనం ఇవ్వనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని