మంత్రి కాకాణికి పీహెచ్డీ
రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పీహెచ్డీ పూర్తిచేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ‘పంచాయతీ రాజ్ వ్యవస్థలో మార్పులు, నూతన సంస్కరణలు’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారు.
వెంకటాచలం, న్యూస్టుడే: రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పీహెచ్డీ పూర్తిచేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ‘పంచాయతీ రాజ్ వ్యవస్థలో మార్పులు, నూతన సంస్కరణలు’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారు. ఇందులో భాగంగా పీహెచ్డీ నోటిఫికేషన్(డాక్టరేటుకు అర్హుడని)ను వీసీ సుందరవల్లి మంత్రికి శుక్రవారం అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Canada: తొలిసారి.. కెనడా దిగువ సభ స్పీకర్గా ఆఫ్రో-కెనడియన్!
-
Team India: టీమ్ఇండియా ఆటగాళ్ల రీల్.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు
-
Festival Sale: ఐఫోన్, పిక్సెల్, నథింగ్.. ప్రీమియం ఫోన్లపై పండగ ఆఫర్లివే!
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!
-
Malavika Mohanan: నన్ను కాదు.. ఆ ప్రశ్న దర్శకుడిని అడగండి: మాళవికా మోహనన్
-
World Cup-Sachin: వన్డే ప్రపంచకప్.. సచిన్ తెందూల్కర్కు అరుదైన గౌరవం