రిలయన్స్‌ క్యాప్‌ నష్టం రూ.1649 కోట్లు

మార్చి 2021తో ముగిసిన నాలుగో త్రైమాసికానికి రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌ ఏకీకృత నికర నష్టం రూ.1,649 కోట్లకు తగ్గింది.

Published : 09 May 2021 05:22 IST

దిల్లీ: మార్చి 2021తో ముగిసిన నాలుగో త్రైమాసికానికి రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌ ఏకీకృత నికర నష్టం రూ.1,649 కోట్లకు తగ్గింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నష్టం రూ.2,179 కోట్లుగా ఉంది. మొత్తం ఏకీకృత ఆదాయం రూ.3,780 కోట్ల నుంచి రూ.5,163 కోట్లకు చేరుకుంది. మొత్తం వ్యయాలు కూడా రూ.5,846 కోట్ల నుంచి రూ.6,564 కోట్లకు పెరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని