రిలయన్స్ క్యాప్ నష్టం రూ.1649 కోట్లు
మార్చి 2021తో ముగిసిన నాలుగో త్రైమాసికానికి రిలయన్స్ గ్రూప్నకు చెందిన రిలయన్స్ క్యాపిటల్ ఏకీకృత నికర నష్టం రూ.1,649 కోట్లకు తగ్గింది.
దిల్లీ: మార్చి 2021తో ముగిసిన నాలుగో త్రైమాసికానికి రిలయన్స్ గ్రూప్నకు చెందిన రిలయన్స్ క్యాపిటల్ ఏకీకృత నికర నష్టం రూ.1,649 కోట్లకు తగ్గింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నష్టం రూ.2,179 కోట్లుగా ఉంది. మొత్తం ఏకీకృత ఆదాయం రూ.3,780 కోట్ల నుంచి రూ.5,163 కోట్లకు చేరుకుంది. మొత్తం వ్యయాలు కూడా రూ.5,846 కోట్ల నుంచి రూ.6,564 కోట్లకు పెరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం