Latest prepaid Plans: జియో Vs ఎయిర్టెల్ Vs వొడాఫోన్ ఐడియా.. కొత్త ప్లాన్ల వివరాలివే!
దేశంలో ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ఛార్జీలను పెంచాయి.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ఛార్జీలను పెంచాయి. తొలుత ఎయిర్టెల్ ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకోగా.. వొడాఫోన్ ఐడియా, జియో కూడా అదే బాటలో నడిచాయి. దాదాపు అన్ని కంపెనీలు 20 శాతం మేర ఛార్జీలను పెంచుతూ నూతన ప్లాన్ల వివరాలను ప్రకటించాయి. ఎయిర్టెల్ ఛార్జీలు నవంబర్ 26 నుంచి, వొడాఫోన్ ఐడియా ఛార్జీలు 25 నుంచే అమల్లోకి వచ్చాయి. జియో కొత్త ఛార్జీలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా టెలికాం కంపెనీలు ప్రకటించిన కొత్త ప్లాన్లను ఇక్కడ చూడొచ్చు.
JIO
Airtel
Vodafone Idea
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434