నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం ప్రారంభం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ‘ఆత్మనిర్భర్ భారత్’ బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ‘ఆత్మనిర్భర్ భారత్’ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కరోనా నేపథ్యంలో ఈసారి బడ్జెట్ కాగితరహితంగా రూపొందించారు. ఈ ఏడాది బడ్జెట్ ప్రతుల ముద్రణ చేపట్టలేదు. దీంతో.. నిర్మలమ్మ చేతిలో సంప్రదాయ బాహి ఖాటాకు బదులు మేడిన్ ఇండియా ట్యాబ్ కన్పించింది. గతంలో బడ్జెట్ కాపీలను ఆర్థిక మంత్రులు లెదర్ సూట్కేసులు పట్టుకొచ్చేవారు. అయితే 2019, 2020లో నిర్మలా సీతారామన్ మాత్రం సంప్రదాయ బాహీ ఖాటా (వస్త్రం లాంటి సంచి)లో బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చారు.
ఇవీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్